పాల డబ్బులతో చంద్రబాబు పార్టీ: కెసిఆర్ కూతురు

తెలంగాణ ఉద్యమానికి విరామమే తప్ప విరమణ లేదని కవిత అన్నారు. పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని తాము ఇదివరకే కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆమె గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేస్తామని ఆమె చెప్పారు. ఆవసరమైతే కెసిఆర్ మళ్లీ దీక్ష చేస్తారని ఆమె అన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నాయకుడు స్వామి గౌడ్పై వస్తున్న ఆరోపణల వెనక కుట్ర ఉందని ఆమె అన్నారు. చార్మినార్ పునర్వైభవంకోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని తాను షెల్జాను కోరినట్లు ఆమె తెలిపారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications