జగన్ ఆస్తుల కేసు: వి హనుమంత రావు సలహా

కొందరు ఐఏఎస్ అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. కలెక్టర్ నవీన్ మిట్టల్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఆయనపై చర్యలు తీసుకుంటేనే మిగతా ఐఏఎస్లు భయంతో పని చేస్తారన్నారు. అవినీతిపరులకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. తెలంగాణ ఉద్యమం అయిపోయిందనుకుంటే పొరపాటన్నారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ వచ్చేదాకా ఉద్యమం కొనసాగుతుందన్నారు. సకల జనుల సమ్మె అహింసాయుతంగా జరిగిందన్నారు. రచ్చబండలో జిల్లాకు 30వేల ఇళ్లు నిర్మించాలన్నారు.












Click it and Unblock the Notifications