వారి రాజీనామాలతో కాంగ్రెసుకు నష్టం లేదు: బొత్స

రాజీనామా చేసిన శాసనసభ్యులను ఫోన్ ద్వారా సంప్రదించడానికి బొత్స సత్యనారాయణ ప్రయత్నించారు. తాను వెనక్కి వచ్చేది లేదని, ఇప్పటికే తాను నిర్ణయం తీసుకున్నానని, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోకపోతే రాజకీయంగా మనుగడ కోల్పోయే ప్రమాదం ఉందని సోమారపు సత్యనారాయణ చెప్పారు. జూపల్లి కృష్ణారావు, రాజయ్య బొత్స సత్యనారాయణకు ఫోన్లో అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ విజ్ఞప్తిని తోసిపుచ్చి తాము రాజీనామాలు చేసిన విషయాన్ని ముగ్గురు శాసనసభ్యులు కూడా మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు.
ముగ్గురు శానససభ్యుల రాజీనామాలతో తమ పార్టీనికి నష్టం లేదని బొత్స సత్యనారాయణ అన్నారు. మొదటి ఆచితూచి మాట్లాడిన ఆయన ఆ తర్వాత గట్టిగానే వ్యాఖ్యానించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వారు రాజీనామా చేశారని, తెలంగాణ కోసం కాదని ఆయన అన్నారు. రాజీనామాల వల్ల తెలంగాణ రాదని ఆయన అన్నారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications