బిటెక్ విద్యార్థిని స్వాతి హత్య: ప్రేమోన్మాది ఆత్మహత్య

కాగా, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి స్పేహపురికి చెందిన రఫియా అనే 17 ఏళ్ల ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థినిపై లక్ష్మణ్ యువకుడు దాడి చేసి చంపాడు. రఫియా ఇంటిలోనే అతను అద్దెకు ఉంటున్నాడు. శనివారం రాత్రి తన గదిలోకి పిలిచి అక్కడ రోకలిబండతో రఫియా తలపై బాదాడు. కత్తి, బ్లేడుతో విచక్షణారహితంగా రఫియాపై దాడి చేశాడు. అదే కత్తితో అతను గొంతు కోసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగువారు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే ఇద్దరు రక్తం మడుగులో పడి ఉన్నారు. రఫియా అక్కడికక్కడే మరణించింది. లక్ష్మణ్ను కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రఫియా తన ప్రేమను తృణీకరించిందనే కోపంతో లక్ష్మణ్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications