బిటెక్ విద్యార్థిని స్వాతి హత్య: ప్రేమోన్మాది ఆత్మహత్య

కాగా, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి స్పేహపురికి చెందిన రఫియా అనే 17 ఏళ్ల ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థినిపై లక్ష్మణ్ యువకుడు దాడి చేసి చంపాడు. రఫియా ఇంటిలోనే అతను అద్దెకు ఉంటున్నాడు. శనివారం రాత్రి తన గదిలోకి పిలిచి అక్కడ రోకలిబండతో రఫియా తలపై బాదాడు. కత్తి, బ్లేడుతో విచక్షణారహితంగా రఫియాపై దాడి చేశాడు. అదే కత్తితో అతను గొంతు కోసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగువారు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే ఇద్దరు రక్తం మడుగులో పడి ఉన్నారు. రఫియా అక్కడికక్కడే మరణించింది. లక్ష్మణ్ను కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రఫియా తన ప్రేమను తృణీకరించిందనే కోపంతో లక్ష్మణ్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications