ఆత్మ కాంగ్రెసులోనే: పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై శంకరరావు

ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హైదరాబాదులో అన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే అసెంబ్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తమ మెజార్టీ నిరూపించుకుంటుందన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన మేరకు భూకేటాయింపులపై సభాసంఘాన్ని త్వరలోనే వేస్తామని ఆయన చెప్పారు. కాగా ఆనం శాసనసభ సమావేశాల నిర్వహణ, భూముల కేటాయింపుపై సభాసంఘం తదితర విషయాలపై చర్చించేందుకు అన్ని పార్టీల శాసనసభా పక్ష నేతలతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆనం మీడియాతో మాట్లాడారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications