సీమాంధ్రలోనూ ఉందా?: వలసలపై సిఎం తర్జన భర్జన

జిల్లాల వారీగా ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించి వారిలోని భావాలను అర్థం చేసుకునే పనిని ఇంఛార్జ్ మంత్రులకు సిఎం అప్పగించారని సమాచారం. వెళ్లిన వారు తెలంగాణ సెంటిమెంట్తోనే వెళ్లారా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంపై ఆయన దృష్టి సారిస్తున్నారట. ఇందుకోసం ఆయన ఇంటెలిజన్స్ వర్గాల నివేదికలు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటి ఆధారంగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు మధ్య, శాసనసభ్యులకు తనకు మధ్య గ్యాప్ తగ్గించుకోవాలని చూస్తున్నారట. అలాగే అసంతృప్తి కేవలం తెలంగాణకే పరిమితమైందా? లేకా సీమాంధ్రలో కూడా ఉందా? అనే అంశంపై దృష్టి సారించారట.












Click it and Unblock the Notifications