పూటకొకరితో కెసిఆర్ సంసారం: పొత్తులపై జగ్గారెడ్డి

తెలంగాణ కోసం ఉద్యమించేందుకు త్వరలో కాంగ్రెసు తెలంగాణ యాక్షన్ ఫోరం ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర రెడ్డి నల్గొండ జిల్లాలో అన్నారు. టిఆర్ఎస్ తన రాజకీయ లబ్ధి కోసమే వలసలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. పదకొండేళ్లుగా టిఆర్ఎస్ సాధించిందేమిటో చెప్పాలన్నారు. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. సకల జనుల సమ్మె వల్ల తెలంగాణ ప్రజలే నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలోనే ఉంటూ కొందరు టిఆర్ఎస్తో రహస్య ఒప్పందం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదన్నారు. ఆయన సూర్యాపేటలో నల్ల చొక్కా ధరించి జాతీయ జెండా ఎగుర వేశారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications