జగన్కు సలహా ఇచ్చామన్న రఘువీరా, డిఎల్ ఎద్దేవా

ప్రపంచంలో తానే పెద్ద నీతివంతుడినన్న భ్రమతో జగన్ మాట్లాడుతారని ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి హైదరాబాదులో ఎద్దేవా చేశారు. జగన్ అంత నీతివంతుడైతే తన కంపెనీలలోకి అన్నేసి పెట్టుబడులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈడి వాళ్లు జగన్కు నోటీసులు ఇచ్చారని వారికి ఆయన పెట్టుబడులపై సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. మలేషియా నుండి ఎంత వచ్చింది, ఏ కంపెనీలోకి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చెప్పాల్సిందేనన్నారు.












Click it and Unblock the Notifications