పరామర్శించలేదంటూ సిఎం కిరణ్పై కోమటిరెడ్డి గుర్రు

అలా చేస్తే ముందు ముందు ప్రమాదకర ఉద్యమాలు వస్తాయన్నారు. ఉద్యమాల వల్ల ఏం జరిగినా అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చల్లారలేదని మరో రూపంలోకి మారుతుందన్నారు. తాము తెలంగాణ తప్ప ప్రత్యేక ప్యాకేజీ, ఎస్సార్సీ వంటి వాటికి ఒప్పుకునేది లేదన్నారు. కేంద్రం త్వరలో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటే తమ అంతిమ లక్ష్యమన్నారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications