సిబిఐ నన్ను మానసికంగా వేధించింది: కోనేరు ప్రసాద్

కోనేరు ప్రసాద్ విచారణలో తమకు సహకరించలేదని, మరిన్ని రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోర్టుకు చెప్పుకుంది. కోనేరు ప్రసాద్ 30 కోట్ల రూపాయల లావాదేవీలను మాత్రమే వివరించారని, మరో 90 కోట్ల రూపాయల లావాదేవీల గురించి చెప్పాల్సి ఉందని సిబిఐ చెప్పింది. కోనేరు ప్రసాద్ను మరో ఐదు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకు తమ ముందు కోనేరు ప్రసాద్ను ప్రవేశపెట్టాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. కోనేరు ప్రసాద్కు సిబిఐ కార్యాలయంలో ఓ గదిని కేటాయించాలని కూడా కోర్టు ఆదేశించింది.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications