అవిశ్వాసం పెడితే బాబుకు మద్దతు: లోక్సత్తా చీఫ్ జెపి

నిత్యావసర ధరలు భారీగా పెరిగినందు వల్ల రూపాయికి కిలో బియ్యంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. రైతులు, చేనేత కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించక పోవడం దారణమన్నారు. లోకాయుక్త బిల్లును వెంటనే ప్రవేశ పెట్టాలని కోరారు. మద్యం ఉండకూడదన్నదే తమ విధామన్నారు. సిబిఐకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తేనే నిజాయితీకి తావుంటుందన్నారు.












Click it and Unblock the Notifications