ఆంధ్రా నేతల ఒత్తిడి వల్లే ప్రధాని ప్రకటన: మధుయాష్కీ

ప్రజల మధ్య ద్వేషం, శత్రుత్వం పెంచే ఇలాంటి ప్రకటనలు సరికాదన్నారు. తమకు తెలంగాణ విషయంలో ఇప్పటికీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీపై నమ్మకముందని త్వరలో ఆమెను కలుస్తామన్నారు. కాంగ్రెసులోనే ఉండి పోరాటం చేస్తామన్నారు. సోమవారం కాంగ్రెసు తెలంగాణ ఎంపీలం సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications