వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఇంకా వస్తారు: డిఎల్

వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కాంగ్రెసు వైపే ఉంటారని మరో మంత్రి దానం నాగేందర్ అన్నారు. వారంతా కాంగ్రెసు టికెట్ మీదే గెలిచారని, అందువల్ల వారంత కాంగ్రెసు వైపే ఉంటారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అధికార కాంగ్రెసు పార్టీ శానససభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్లో అన్నారు. సిబిఐ విచారణ నుంచి దృష్టి మళ్లించడానికే చంద్రబాబు అవిశ్వాస ప్రతిపాదన ప్రకటన చేశారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. శానససభలో చంద్రబాబుకు తగిన రీతిలో సమాధానమిస్తామని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి తమకు తగిన సంఖ్యాబలం ఉందని ఆయన చెప్పారు.
రైతు సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని శానససభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్లో అన్నారు. పాదయాత్ర పేరుతో చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఎదుర్కునే సంఖ్యా బలం తమకు ఉందని ఆయన అన్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications