జగన్ వర్గం నుండి వికెట్ డౌన్, ఈ రోజే ముహూర్తం
ఇన్నాళ్లూ దమ్ముంటే తమ రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ వచ్చిన జగన్ వర్గం ఎమ్మెల్యేలు శీతాకాల సమావేశాలకు ముందు అదీ తెలుగుదేశం పార్టీ తాము కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని ప్రకటించిన తర్వాత ఒక్కరొక్కరూ సొంతగూటికి చేరుకుంటుండటం విశేషం. ఇప్పటి వరకు ఎవరూ అధికారికంగా ప్రకటించిక పోయినా దాదాపు మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెసులోకి వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.
Comments
English summary
Anaparthi MLA Nallimilli Sesha Reddy will returned to Congress party from YS Jaganmohan Reddy camp.
Story first published: Sunday, November 20, 2011, 12:32 [IST]