చంద్రబాబు, కెసిఆర్పై లక్ష్మణ్ బాపూజీ మండిపాటు

కొంతమంది నేతలు రాష్ట్ర విభజనను వారి స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ, ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సమైక్య వాదాన్ని ప్రజలు కోరుకోవడం లేదని, కేవలం పెట్టుబడిదారులు మాత్రమే మాట్లాడుతున్నారన్నారు. విభేదాలు లేకుండా అన్నదమ్ముల్లా విడిపోయి ఆత్మీయంగా కలిసి ఉండాలని చెప్పేందుకే సద్భావన యాత్రను ప్రారంభించామన్నారు. చిన్న రాష్ట్రాలు కోరుకుంటున్న ఆయా ప్రాంతాల ఉద్యమకారులంతా కలిసి రావాలని కోరారు. ఎన్డీఏ హయాంలో తెలంగాణ రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని ఆరోపించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం ఢిల్లీలో ఈనెల 24న సత్యాగ్రహ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు.
More From
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications