జగన్కు షాక్ మీద షాక్, ముగ్గురు ఎమ్మెల్యేలు వెనక్కి

పార్టీని నియోజకవర్గాల్లో పటిష్టం చేయడంపై జగన్ దృష్టి పెట్టడం లేదని, పార్టీలో సమన్వయం లేదని, ప్రణాళిక కూడా లేదని కొంత మంది జగన్ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ స్థితిలో వైయస్ జగన్ వెంట నడుస్తున్న శాసనసభ్యుల్లో తీవ్రమైన అయోమయం చోటు చేసుకుందని చెబుతున్నారు. తమ భవిష్యత్తుపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయని అంటున్నారు. నవంబర్ 24వ తేదీన జరిగిన జగన్ వర్గం సమావేశానికి 21 మంది శాసనసభ్యులు హాజరు కాగా, ఆ సంఖ్య ఇప్పుడు 15కు పడిపోయిందని చెబుతున్నారు.
జగన్ వర్గం శాసనసభ్యులను తిరిగి తమ వైపు తిప్పుకోవడానికి దొరికే ఏ అవకాశాన్ని కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వదులుకోవడం లేదు. జిల్లా పర్యటనలు చేస్తూ జగన్ వర్గం శాసనసభ్యులతో ఆయన చర్చిస్తున్నారు. నియోజకవర్గాల్లో వారు అడిగిన పనులను మంజూరు చేయడానికి సిద్ధపడుతున్నారు. దీంతో నియోజకవర్గాల అభివృద్ధి పేరు చెప్పి శాసనసభ్యులు తిరిగి కాంగ్రెసులోకి వస్తున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications