తెలంగాణ తీర్మానంపై సిఎం కిరణ్ బెదిరింపు ధోరణి?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెసు పార్టీకి చెందిన వారే అన్నారు. వారి మాతో నిత్యం టచ్లో ఉంటున్నారని చెప్పారు. అవిశ్వాసంపై తమకు ఎలాంటి ఆందోళన లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రవేశ పెడితే తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తామని చెప్పారు. అయితే అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలనేది స్పీకర్ నిర్ణయించుకోవాల్సిన అంశమన్నారు.
చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావుపై సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పార్టీలో ఎవరు ఉండాలో ఎవరిపై చర్యలు తీసుకోవాలో నిర్ణయించేది అధిష్టానమే అన్నారు. 108 సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. హైదరాబాద్ మేయర్ పదవిపై ఎంఐఎంకు గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
More From
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications