తెలంగాణ తీర్మానంపై సిఎం కిరణ్ బెదిరింపు ధోరణి?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెసు పార్టీకి చెందిన వారే అన్నారు. వారి మాతో నిత్యం టచ్లో ఉంటున్నారని చెప్పారు. అవిశ్వాసంపై తమకు ఎలాంటి ఆందోళన లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రవేశ పెడితే తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తామని చెప్పారు. అయితే అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలనేది స్పీకర్ నిర్ణయించుకోవాల్సిన అంశమన్నారు.
చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావుపై సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పార్టీలో ఎవరు ఉండాలో ఎవరిపై చర్యలు తీసుకోవాలో నిర్ణయించేది అధిష్టానమే అన్నారు. 108 సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. హైదరాబాద్ మేయర్ పదవిపై ఎంఐఎంకు గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
More From
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications