అసెంబ్లీలో తేలిన జగన్ బలం, 19 మంది ఎమ్మెల్యేలు

జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, శోభా నాగిరెడ్డి, బాబూరావు, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, ధర్మాన కృష్ణదాసు, శ్రీకాంత్ రెడ్డి, ప్రసాద రాజు, కొండా సురేఖ, సుచరిత, బాలరాజు, కాపు రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు, చెన్నకేశవ రెడ్డి, బాలనాగిరెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. కాంగ్రెసుకు చెందిన 16 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కాంగ్రెసు పార్టీ నాయకులు తెగ ప్రయత్నాలు చేసినా వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులను ఎక్కువ మందిని తన వైపు లాక్కోలేకపోయింది. వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు పూతలపట్టు రవి మాత్రం ఓటింగులో పాల్గొనకుండా సభకు గైర్హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగే సమయంలో ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. లోకసత్తా సభ్యుడు జయప్రకాష్ నారాయణ తటస్థంగా ఉన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications