టన్నుల కొద్ది డబ్బుందని:జగన్ను కడిగి పారేసిన బొత్స

ప్రజాస్వామ్యంలో రాచరిక పాలన ఉండదని ఆయన గుర్తుంచుకోవాలని సూచించారు. తాను సంతకాలు సేకరించానని చెబుతున్నారని అలా సేకరించినట్లయితే ఆ కుటుంబంపై తనకు గౌరవం ఉన్నట్లే కదా అని చెప్పారు. జగన్ డబ్బు, పేరు మరేదైనా చూసి కొందరు ఎమ్మెల్యేలు ఆయన వైపు వెళ్లవచ్చునన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా ఉండవచ్చునని చెప్పారు. మాకు విలువలున్నాయి, మేం విలువలు దిగజారిపోయి బ్రతకడం లేదన్నారు. మనమొక్కరమే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని ఊదరగొట్టడం సరికాదని జగన్కు హితవు పలికారు. మేం కుళ్లు, కుతంత్ర రాజకీయాలు చేయడం లేదన్నారు. జగన్ వద్ద టన్నుల కొద్ది డబ్బు ఉంది కాబట్టే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని చూశారని విమర్శించారు.
కాగా పాయకరావు ఎమ్మెల్యే బాబూరావు బెదిరింపులపైనా వివరణ ఇచ్చారు. చంద్రబాబు, జగన్ ప్రభుత్వం పడిపోతుందని పగటి కలలు కన్నారని విమర్శించారు. నేతల అవినీతి ఆరోపణలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications