చిరంజీవి ఇప్పుడు ప్రజలనడిగారా?: తలసాని శ్రీనివాస్

ప్రతిదానికి అధిష్టానంపై భారం వేయడం శోచనీయమన్నారు. విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి కూడా అధిష్టానం వైపు చూడటమేమిటని ప్రశ్నించారు. కాగా టిడిపి సీనియర్ నేత ఎర్రన్నాయుడు వైయస్ జగన్ ఆస్తులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలనపై విరుచుకు పడ్డ విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications