భార్య కోసం టవరెక్కిన భర్త, ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

కాగా జిల్లాలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి అనుమానాస్పద పరిస్థితిలో సోమవారం మృతి చెందాడు. సీనియర్ విద్యార్థులతో విద్యార్థులతో కలిసి వెళ్లిన మృతుడు అనకాపల్లిలో శవమై తేలాడు. అయితే అతని మృతికి ర్యాగింకే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తుపాకులతో బెదిరించి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు ప్రధాన నిందితులతో పాటు మరికొందరిని పోలీసులు మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. పోలీసులు వారి నుండి రూ.5 లక్షల విలువైన ఆభరణాలు, రెండు నాటు తుపాకులు, పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. ఇదే ముఠాకు చెందిన మరికొందరి కోసం గాలిస్తున్నారు. వారిని పట్టుకున్న వారికి రివార్డ్ ప్రకటించారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications