తెలంగాణలో జగన్ ఓదార్పు చేపడితే అడ్డుకోం: టిడిపి

మద్యం సిండికేట్లలో ఏ పార్టీ వారు ఉన్నా చర్యలు తీసుకోవాల్సిందేనని మరో నేత, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ వేరుగా అన్నారు. ప్రభుత్వం మద్యం సిండికేట్లను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ప్రజాప్రతినిధులు కూడా అందుకు మినహాయింపు లేరన్నారు. బెల్టు షాపులు తక్షణం మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బెల్టు షాపులను వెంటనే మూసి వేయీంచాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గోనే ప్రకాశ్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వమే మద్యాన్ని రిటైల్లో విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం షాపుల ద్వారా ఎమ్మార్పీ రేట్లకే మద్యాన్ని విక్రయించాలన్నారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications