వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణలో జగన్ ఓదార్పు చేపడితే అడ్డుకోం: టిడిపి
మద్యం సిండికేట్లలో ఏ పార్టీ వారు ఉన్నా చర్యలు తీసుకోవాల్సిందేనని మరో నేత, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ వేరుగా అన్నారు. ప్రభుత్వం మద్యం సిండికేట్లను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ప్రజాప్రతినిధులు కూడా అందుకు మినహాయింపు లేరన్నారు. బెల్టు షాపులు తక్షణం మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బెల్టు షాపులను వెంటనే మూసి వేయీంచాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గోనే ప్రకాశ్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వమే మద్యాన్ని రిటైల్లో విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం షాపుల ద్వారా ఎమ్మార్పీ రేట్లకే మద్యాన్ని విక్రయించాలన్నారు.
revuri prakash reddy devender goud ys jagan telangana రేవూరి ప్రకాశ్ రెడ్డి దేవేందర్ గౌడ్ వైయస్ జగన్ తెలంగాణ
English summary
Telugudesam Party leader Revuri Prakash Reddy said that they will not obstruct YS Jaganmohan Reddy in Telangana.
Story first published: Monday, December 19, 2011, 13:47 [IST]