యాత్ర కాదు తెలంగాణపై దండయాత్ర: బాబుపై టిఆర్ఎస్

మోత్కుపల్లి, ఎర్రబెల్లి చంద్రబాబు ఏజెంట్లుగా మారారని విమర్శించారు. వారు బాబుకు కాపలా కుక్కలు అని, వారిని ఇంట్లో పెట్టుకోవాలి కాని ప్రజలలోకి పంపవద్దన్నారు. పదవులు దక్కించుకోవడానికి, పార్టీని కాపాడుకోవడానికే టిడిపి నాటకాలు ఆడుతుందని వారిని ప్రజలు విశ్వసించరన్నారు. తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలకు నివాళులు అర్పించాలని నాగం మహానాడులో కోరగా బాబు తోసిపుచ్చారని చెప్పారు. అమరవీరుల విషయంలో మోత్కుపల్లి విమర్శలు నీచాతినీచం అన్నారు.
బాబు యాత్ర చేపడుతున్నట్లుగా లేదని కరీంనగర్ జిల్లా ప్రజలపై దండయాత్ర చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. బాబుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర పెట్టుబడిదారులు అండగా నిలుచొని తెలంగాణపై కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాబు తన కాపలా కుక్కలను ఉద్యమంపై ఎక్కుపెడుతున్నారని విమర్శించారు.
More From
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications