వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడిన భన్వరీ దేవి హత్య మిస్టరీ, చంపి కాల్చేశారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanwari Devi
న్యూఢిల్లీ: నర్సు భన్వరీ దేవి హత్య కేసు మిస్టరీని ఛేదించినట్లు సిబిఐ తెలిపింది. రాజస్థాన్ మాజీ మంత్రి మహిపాల్ మాడెర్నా ఆమె హత్యకు పథకం రచించినట్లు అర్థమవుతోందని తెలిపింది. ఆమె మృతదేహాన్ని కాల్చివేసిన స్థలాన్ని సిబిఐ కనిపెట్టింది. భన్వరీ దేవిని అపహరించిన విషయం ఆమె భర్తకు ముందే తెలుసునని సిబిఐ అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. జోథ్‌పూర్ జిల్లా బోరుండా గ్రామానికి చెదిన 36 ఏళ్ల భన్వరీ దేవి పిహెచ్‌ఇడి కాంట్రాక్టర్‌ సోహన్ లాల్ బిష్ణోయ్‌కి విక్రయించిన కారు డబ్బులను వసూలు చేసుకోవడానికి ఆమె సెప్టెంబర్ 1వ తేదీన బిలారాకు వెళ్లింది.

భన్వరీ తిరిగి రాకపోవడంతో ఆణె భర్త మాడెర్నా, భిష్టోయ్ ఆమెను కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశాడు. మోడెర్నాను అక్టోబర్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన మంత్రి వర్గం నుంచి తొలగించారు. భన్వరీదేవి కేసులో సిబిఐ అక్టోబర్ 12వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసి, జోథ్‌పూర్ పోలీసుల నుంచి కేసును తీసుకుంది.

English summary
The CBI on Wednesday claimed that they have solved the Bhanwari Devi murder case and said that her murder was planned by former Rajasthan minister Mahipal Maderna, according to reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X