మైసూరు ప్యాలెస్లో అనంత పద్మనాభ లాంటి సంపద?

భారీ కోశాగారం ఉన్నప్పటికీ ప్యాలెస్కు తగిన భద్రత లేదని ఆ టీవీ చానెల్ విమర్శించింది. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగాల అధికారులు ప్యాలెస్ను సందర్శించారు. మైసూరు ప్యాలెస్లో భారీ సంపద ఉన్నట్లు గతంలో కూడా ఊహాగానాలు చెలరేగాయి. అయితే భారత ఆర్కియోలజికల్ సర్వే సంస్థ అధికారులు దాన్ని ధ్రువీకరించలేదు. మైసూరు అంబా విలాస్ ప్యాలెస్ శతాబ్ది ఉత్సవాలు జరగునున్నాయి. ఈ సందర్భంగా భారీగా సందర్శకులు రానున్నారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications