ఎనిమిదో తరగతి విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

మరోవైపు ఎల్బీ నగర్లోని స్నేహపురి కాలనీలో పాఠశాల నడుపుతున్న శంకర రెడ్డి తన కుటుంబ సభ్యులతో షాపింగ్కు వెళ్లిన సమయంలో ఎవరో దుండగులు ఇంట్లో చొరబడి 2500 యుఎస్ డాలర్లు, 500 పౌండ్లు దోచుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.ఏడు లక్షల వరకు ఉంటుంది. బాధితులు పోలీసులకు ఫిర్యాద చేశారు. ఈ సంఘటన కూడా శనివారం మధ్యాహ్నం జరిగింది. సదరు దొంగలు ఇంటి గ్రిల్స్ తొలగించి ఎత్తుకు పోయారు. గ్రిల్స్ తొలగించి ఎత్తుకు పోవడం వల్ల ప్రొఫెషనల్ దొంగలే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications