అంబటిపై యెల్లో మీడియా అసత్య ప్రచారం: కోటంరెడ్డి

పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటంరెడ్డి తన మహాపాదయాత్రకు బ్రేక్ వేశారు. త్వరలో జరగనున్న కృష్ణా జిల్లా మున్సిపల్ ఎన్నికలకు కోటంరెడ్డిని పరిశీలకుడిగా వెళ్లాలని జగన్ ఆదేశించారు. అనంతరం తిరిగి వచ్చాక మళ్లీ జనవరి 21వ తేది నుండి మహా పాదయాత్ర ప్రారంభమవుతుంది. కాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత కొన్ని రోజులుగా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications