తెలంగాణ వాటా భర్తీ చేస్తాం: ఏఐసిసి కృష్ణమూర్తి, బొత్స

పిఆర్పీ విలీనం సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని పిసిసి చీఫ్ బొత్స వేరుగా స్పష్టం చేశారు. చిరుకు ఇచ్చిన హామీలో కొంతైనా పూర్తైందన్నారు. విలీనం సమయంలోనే సోనియా గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రి వర్గ విస్తరణపై ఎవరికైనా అపోహలుంటే తొలగిస్తామన్నారు. తెలంగాణకు విస్తరనతో ముడి పెట్టవద్దని, అందరికీ సమ న్యాయం జరుగుతుందన్నారు.












Click it and Unblock the Notifications