గాలి యోగక్షేమాలు అడిగిన జడ్జి, రిమాండ్ పొడిగింపు

కాగా ఎమ్మార్ కేసులో అరెస్టైన కోనేరు ప్రసాద్ రిమాండును కూడా కోర్టు ఫిబ్రవరి 1వ తేది వరకు పొడిగించింది. ఈయనను కూడా కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ఈ సందర్భంగా తనను చికిత్స కోసం అధికారులు నిమ్స్కు తరలించలేదని న్యాయమూర్తికి కోనేరు విన్నవించుకున్నారు. అది జైలు అధికారులు చూసుకుంటారని జడ్జి చెప్పారు. మరోవైపు ఓఎంసి కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని నాంపల్లి కోర్టులో సిబిఐ హాజరు పరిచింది. ఆమె రిమాండ్ నేటితో ముగిసింది.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications