ఎమ్మార్ కేసు: విజయ రాఘవన్ను అరెస్టు చేసిన సిబిఐ

కాగా, సునీల్ రెడ్డిని విచారణ నిమిత్తం సిబిఐ అధికారులు శనివారం ఉదయం దిల్కుషా అతిథి గృహానికి తరలించారు. సునీల్ రెడ్డిని కోర్టు సిబిఐ కస్టడీకి మూడు రోజుల పాటు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో శనివారం ఉదయం నుంచి సునీల్ రెడ్డిని దిల్కుషా అతిథి గృహంలో సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ లావాదేవీల్లో విజయ రాఘవన్ పాత్ర ఉన్నట్లు సిబిఐ నిర్ధారణ చేసుకుంది. ఇంతకు ముందు సిబిఐ అధికారులు విజయ రాఘవన్ను పలు మార్లు ప్రశ్నించారు. సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండడంతో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ముందు విజయ రాఘవన్ను హాజరు పరిచారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications