ఎమ్మార్ కేసు: విజయ రాఘవన్ను అరెస్టు చేసిన సిబిఐ

కాగా, సునీల్ రెడ్డిని విచారణ నిమిత్తం సిబిఐ అధికారులు శనివారం ఉదయం దిల్కుషా అతిథి గృహానికి తరలించారు. సునీల్ రెడ్డిని కోర్టు సిబిఐ కస్టడీకి మూడు రోజుల పాటు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో శనివారం ఉదయం నుంచి సునీల్ రెడ్డిని దిల్కుషా అతిథి గృహంలో సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ లావాదేవీల్లో విజయ రాఘవన్ పాత్ర ఉన్నట్లు సిబిఐ నిర్ధారణ చేసుకుంది. ఇంతకు ముందు సిబిఐ అధికారులు విజయ రాఘవన్ను పలు మార్లు ప్రశ్నించారు. సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండడంతో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ముందు విజయ రాఘవన్ను హాజరు పరిచారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications