తెలుగుదేశంలో నేనూ జూ. ఎన్టీఆర్ యాక్టివ్: హరికృష్ణ

రాష్ట్రంలో అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం అమానుషమని హరికృష్ణ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను, పేదలకు పట్టెడన్నం పెట్టిన అన్న ఎన్టీఆర్ ప్రతిమలను రాష్ట్రంలో కొందరు ధ్వంసం చేయడం అనాగరికచర్య అని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు సంయమనం పాటించాలని హరికృష్ణ పిలుపునిచ్చారు. ఆధునిక యుగంలో కూడా ఇలాంటి దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని అన్నారు. ఈ దాడులను ప్రజలందరూ ఖండించాలని కోరారు.
More From
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications