మిస్టర్ ఫర్ఫెక్ట్!, తానేమీ బాబులా దాచలేదన్న బొత్స

రాష్ట్రంలోని రైతులకు ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి వ్యయానికి మధ్య లభిస్తున్న ధర మధ్య అగాథం నెలకొందన్నారు. రాష్ట్రాల స్థితిగతుల ఆధారంగా ధాన్యం కొనుగోలు ధరలు ఉండాలని అభిప్రాయపడ్డారు. గ్రామీణ రవాణా రంగాన్ని మెరుగుపర్చేందుకు కేంద్రం సహకరించాలన్నారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల జాతీయ హోదాపై పెద్దలతో చర్చించినట్లు చెప్పారు. పవర్ ప్లాంట్ల ఏర్పాట్ల కంటే ముందు పునరావాస చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దీనికోసం సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని అధిష్టానాన్ని కోరినట్లు చెప్పారు.
More From
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications