మిస్టర్ ఫర్ఫెక్ట్!, తానేమీ బాబులా దాచలేదన్న బొత్స

రాష్ట్రంలోని రైతులకు ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి వ్యయానికి మధ్య లభిస్తున్న ధర మధ్య అగాథం నెలకొందన్నారు. రాష్ట్రాల స్థితిగతుల ఆధారంగా ధాన్యం కొనుగోలు ధరలు ఉండాలని అభిప్రాయపడ్డారు. గ్రామీణ రవాణా రంగాన్ని మెరుగుపర్చేందుకు కేంద్రం సహకరించాలన్నారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల జాతీయ హోదాపై పెద్దలతో చర్చించినట్లు చెప్పారు. పవర్ ప్లాంట్ల ఏర్పాట్ల కంటే ముందు పునరావాస చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దీనికోసం సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని అధిష్టానాన్ని కోరినట్లు చెప్పారు.
More From
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications