ఐఏస్ల పైనా నమ్మకం పోతోంది: తప్పుపట్టిన ఉండవల్లి

కాగా సిబిఐ విచారణపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఐఏఎస్ అధికారులు పలువురు శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం వారు మీడియాతో మాట్లాడుతూ, సిబిఐ కేవలం తమనే టార్గెట్ చేసుకోవడం సరికాదన్నారు. పెద్ద చేపలను వదిలి చిన్న చేపలను అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు. దీనిపై ఉండవల్లి రాజమండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications