మందలించిందని మహిళా టీచర్ను హత్య చేసిన విద్యార్థి

ఈమె విద్యార్థుల పట్ల చాలా శ్రద్ధ తీసుకునేదని, పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పేదని, అయితే ఆ విద్యార్థి ఆమెను ఎందుకు చంపాడో మాత్రం తెలియకుండా ఉన్నదని పాఠశాల ప్రిన్సిపల్ చెప్పారు. ఉమా మహేశ్వరి నాలుగో పీరియడ్ స్టార్ట్ చేసేందుకు తరగతి గదిలోకి వెళ్లిన సమయంలో అతను ఆమె గొంతు, కడుపులో పొడిచాడు. ఆమె అరుపులతో విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు అక్కడకు పరుగెత్తుకెళ్లారు. పొడిచిన విద్యార్థిని పట్టుకున్నారు. ఉమా మహేశ్వరి మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు.












Click it and Unblock the Notifications