జుడాలను మళ్లీ చర్చలకు పిలవం: కొండ్రు, సమ్మెపై ఫైర్

ఇంకా పెంచాలని వారు డిమాండ్ చేయడం సరికాదన్నారు. ఎమర్జెన్సీ సర్వీసులు ఎక్కడా ఆగలేదన్నారు. జుడాలు మెట్టు దిగి సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేయడం ఇష్టం లేకే జూడాలు స్టైఫండ్ పెంపును ముందుకు తెచ్చారని అనుమానం వ్యక్తం మరో మంత్రి శైలజానాథ్. గొంతెమ్మ కోర్కెలు సరికాదన్నారు. కొత్తగా 108 వాహనాలు కొనుగోలు చేసేందుకు సిఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు.












Click it and Unblock the Notifications