పెళ్లి మండపంలో వధువుపై కత్తితో బావ దాడి!, విషమం

హైదరాబాదులో ముగ్గురు స్నేహితులు యాక్సిడెంట్ కారణంగా మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్ మండలం తట్టి అన్నారం వద్ద ముగ్గురు విద్యార్థులు తన స్నేహితుడు పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా వారి బైకు విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. వారు ముగ్గురు ఇంటర్ విద్యార్థులే. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట జాతీయ రహదారి పైన ఒక ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. రోడ్డు పైన ఆయిల్ కారిపోయింది.
More From
-
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications