వైయస్ జగన్ పార్టీకి మాకినేని పెదరత్తయ్య గుడ్బై?

వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో మొదటి విడత ఓదార్పు యాత్ర నిర్వహించిన సమయంలో మాకినేని వర్గానికి, పార్టీలోని ఇతర వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది. అప్పుడే పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాకినేని జగన్ ఓదార్పు యాత్రకు దూరంగా ఉండిపోయారు. దీంతో ఆయన తిరిగి టిడిపిలోకి వెళ్లేందుకు దాదాపు నిర్ణయించుకున్నారనే వార్తలు అప్పుడు వినిపించాయి. ఆయనను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. తాజాగా టిడిపి కార్యకర్తలతో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications