రూ.1.45 లక్షల కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్

జాతీయ వృద్ధిరేటు కన్నా రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. వ్యవసాయ మహిళలకు మన రాష్ట్రంలోనే ఎక్కువ రుణాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి పెంపుడు పథకం రాజీవ్ యువకిరణాలకు బడ్జెట్లో రూ. 777 కోట్ల రూపాయలు కేటాయించారు. ఒక్కో రైతుకు లక్ష రూపాయల మేరకు వడ్డీ లేని రుణం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. పరిశ్రమల స్థాపనకు మన రాష్ట్రం అనువైందిగా చూపామని ఆయన చెప్పారు. ప్రాంతీయ విమానాశ్రయాలను పటిష్టపరుస్తామని ఆయన చెప్పారు. ఇందిర జలప్రభ కింద లక్ష బోరుబావులు వేయనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications