మోసం చేసిన ఆ పార్టీలను పాతరేయాలి: నాయిని
కాగా ఉప ఎన్నికల అభ్యర్థులను ప్రకటించారు. మహబూబ్ నగర్ - సయ్యద్ ఇబ్రహీం, స్టేషన్ ఘనపూర్ - రాజయ్య, కొల్లాపూర్ - జూపల్లి కృష్ణా రావు, కామారెడ్డి - గంపా గోవర్ధన్, అదిలాబాద్ - జోగు రామన్నలను ప్రకటించారు. నాగర్ కర్నూలులో తెలంగాణ నగారా సమితి చైర్మన్, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డికి మద్దతు ప్రకటించారు.
nayini narasimha reddy etela rajender telangana hyderabad నాయిని నర్సింహా రెడ్డి ఈటెల రాజేందర్ తెలంగాణ ఇబ్రహీం హైదరాబాద్
English summary
TRS leader Nayini Narasimha Reddy called Telangana people to defeat Telugudesam and Congress Party in byelection.
Story first published: Sunday, February 19, 2012, 13:50 [IST]