వేరుగా ఉండవు: జగన్ వ్యాఖ్యలకు తులసి రెడ్డి కౌంటర్

ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ గెలుపు ఖాయమని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి వరంగల్ జిల్లాలో అన్నారు. చీఫ్ విప్ బాధ్యతలు చెపట్టాక ఆయన తొలిసారిగా జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జనగామలో కాంగ్రెసు నేతలు గండ్రకు ఘనంగా స్వాగతం పలికారు. స్టేషన్ ఘనపూర్లో జరిగే ఉప ఎన్నిక కోసం అభ్యర్థి ఎంపికపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఎంపికపై సోమవారం సమావేశం ఉందన్నారు.












Click it and Unblock the Notifications