ఇదే చివరి మాట చూస్తూ ఊరుకోను: రాములమ్మ

కాగా తెలంగాణ రాష్ట్రం వస్తే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వేరుగా హైదరాబాదులో అన్నారు. టిఆర్ఎస్ భవనంలో సేవాలాల్ 273వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. తండాలపై పెత్తనం వేరేవారి చేతుల్లో ఉందన్నారు. వాటిని పంచాయతీలుగా గుర్తిస్తేనే గిరిజనులకు జరుగుతుందన్నారు. ప్రభుత్వం తక్షణం ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications