మళ్లీ చంద్రబాబు తృతీయ ఫ్రంట్ ప్రయత్నాలు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకం రాజీవ్ యువకిరణాలు కాదని, అంధకార కిరణాలని ఆయన అన్నారు. యువకిరణాలు పేరుతో హోటళ్లలో పని చేయిస్తున్నారని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లలో 20 మంది మంత్రులు, వంద మంది శాససభ్యులు ఉన్నారని, అందుకే మద్యం సిండికేట్లపై ఎసిబి నివేదికను ముఖ్యమంత్రి బయట పెట్టడం లేదని ఆయన అన్నారు. పదవిని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఆయన అన్నారు. గ్రామాల్లో 14 గంటలు విద్యుత్తు కోత విధిస్తున్నారని ఆయన విమర్శించారు.
Comments
gali muddukrishnama naidu telugudesam chandrababu naidu hyderabad గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు హైదరాబాద్
English summary
TDP leader Gali Muddukrishnama Naidu said that Chandrababu Naidu is putting efforts to revive third front.
Story first published: Monday, February 20, 2012, 18:37 [IST]