సొరంగం తవ్వకాలను పరిశీలించిన మంత్రి వట్టి

హైదరాబాదులోని బిర్లా మందిర్ పరిసరాల్లో భారీగా గుప్త నిధులు ఉన్నాయన్న వార్తలు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. వెంటనే పురావస్తు శాఖ రంగంలోకి దిగి తవ్వకాలు ప్రారంభించింది. గతంలో వనపర్తి రాజావారి నివాసం దానికి సమీపంలోనే ఉండేది. మూడేళ్ల కిందట పాఠశాల ఆవరణలోని మైదానం అంచున బిర్లా దేవాలయం గుట్ట కింద ఒక గోడ నిర్మిస్తుండగా పునాదుల కింద భారీ నిర్మాణాలు కనిపించాయని అంటారు. విద్యారణ్య పాఠశాలలో తన కుమారుడిని చదివిస్తున్న కోల్ ఇండియా మేనేజర్ సీతారామరాజు ఆ విషయం తెలుసుకున్నారు. ఆ తర్వాత సొరంగంలా కనిపించే అంతర్గత నిర్మాణాల 14 మెట్లు దిగి ఆయన పరిశీలించారు.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications