చంద్రబాబు ఎదుట కీసరలో తెలంగాణ నినాదాలు
చంద్రబాబు రాక సందర్భంగా సాధారణ భక్తులకు గంట పాటు స్వామివారి దర్శనాన్ని నిలిపేశారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చంద్రబాబు వెంట పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ ఉన్నారు. చంద్రబాబును చూసి తెలంగాణవాదులు తెలంగాణ నినాదాలు చేశారు. ఆలయ అర్చకులు చందర్బాబుకు పూలమాల వేసి స్వాగతం చెప్పారు.
chandrababu naidu telugudesam rangareddy keesara hyderabad చంద్రబాబు నాయుడు తెలుగుదేశం రంగారెడ్డి కీసర హైదరాబాద్
English summary
TDP president N Chandrababu Naidu has faced Telangana slogan at Keesara of Rangareddy district.
Story first published: Monday, February 20, 2012, 15:11 [IST]