త్వరగా తెలంగాణ రావాలని మొక్కుకున్నా: కెసిఆర్

ఆయనతో పాటు తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్, పది మంది శాసనసభ్యులు రాజరాజేశ్వరీ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆలయాల అభివృద్ధి జరగదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం త్వరగా రావాలని స్వామివారిని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే శివరాత్రిని తెలంగాణలోని జరుపుకోవాలని ఆయన ఆశించారు.












Click it and Unblock the Notifications