తిరుమల సత్రాలలో కాంగ్రెసు నేత కొడుకు రాసలీలలు?

సత్రాల్లో వ్యభిచారానికి పాల్పడుతున్నట్లు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లి దాడి చేశారు. ఇద్దరు మహిళలను, ఇద్దరు పురుషులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు మగవారిని అదుపులోకి తీసుకున్నారు. మహిళలు మాత్రం అక్కడ నుండి వెళ్లిపోయారు. వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిందుతులు రాజకీయ నేత కుమారుడు కావడంతో వారిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.
More From
-
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
అలిపిరితో పాటు తిరుమలలో -
Kerala Elections: కేరళ పోలింగ్ పై సీక్రెట్ గా ఈసీ..! కాంగ్రెస్ డౌట్స్..! -
ఒక్క దెబ్బకు మూడు పిట్టలు కాదు.. ఒక్క నామినేషన్కు మూడు పార్టీలు! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్












Click it and Unblock the Notifications