తిరుమల సత్రాలలో కాంగ్రెసు నేత కొడుకు రాసలీలలు?

సత్రాల్లో వ్యభిచారానికి పాల్పడుతున్నట్లు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లి దాడి చేశారు. ఇద్దరు మహిళలను, ఇద్దరు పురుషులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు మగవారిని అదుపులోకి తీసుకున్నారు. మహిళలు మాత్రం అక్కడ నుండి వెళ్లిపోయారు. వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిందుతులు రాజకీయ నేత కుమారుడు కావడంతో వారిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.
More From
-
లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!! -
తిరుమల క్యూ లైన్ లో నినాదాలు- టీటీడీ తాజా అప్పీల్ -
భక్తులకు షాక్!: వెంకటేశ్వర స్వామి ప్రసాదశాలలో గ్యాస్ కష్టాలు! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని












Click it and Unblock the Notifications