కోవూరులో రెండు విడతలు చిరంజీవి ప్రచారం

ముఖ్యమంత్రి ఈ నెల 9వ తేదీన కోవూరులో ప్రచారం చేస్తారని ఆయన చెప్పారు. తాను 11, 12 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లాలో ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు. ఆర్టీసిని ప్రైవేటీకరిస్తానని తాను చెప్పలేదని, సంస్థను బలోపేతం చేయడం, ప్రజలకు తగిన రవాణా సౌకర్యాలు కల్పించడం తమ లక్ష్యమని ఆయన అన్నారు. మద్యం వ్యాపారంలో తన బంధువులున్నారనే విషయాన్ని తాను ఇది వరకే చెప్పానని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లకు సంబంధించినవారు తన వద్ద లేరని ఆయన స్పష్టం చేశారు. మద్యం సిండికేట్లపై దర్యాప్తు సాగుతోందని, ఈ సమయంలో తాను ఎక్కువగా మాట్లాడడం సమంజసం కాదని ఆయన అన్నారు. జూన్లో మద్యం దుకాణాల వేలాలు జరుగుతాయని, అప్పుడు మద్యం వ్యాపారంతో తన బంధువులకు సంబంధం లేకుండా చూసుకుంటానని ఆయన చెప్పారు. విజయనగరంలోని తన ఇంటి వద్ద తెలుగుదేశం కార్యకర్తలు ధర్నా చేయడం సరి కాదని ఆయన అన్నారు.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications