కోవూరులో రెండు విడతలు చిరంజీవి ప్రచారం

ముఖ్యమంత్రి ఈ నెల 9వ తేదీన కోవూరులో ప్రచారం చేస్తారని ఆయన చెప్పారు. తాను 11, 12 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లాలో ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు. ఆర్టీసిని ప్రైవేటీకరిస్తానని తాను చెప్పలేదని, సంస్థను బలోపేతం చేయడం, ప్రజలకు తగిన రవాణా సౌకర్యాలు కల్పించడం తమ లక్ష్యమని ఆయన అన్నారు. మద్యం వ్యాపారంలో తన బంధువులున్నారనే విషయాన్ని తాను ఇది వరకే చెప్పానని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లకు సంబంధించినవారు తన వద్ద లేరని ఆయన స్పష్టం చేశారు. మద్యం సిండికేట్లపై దర్యాప్తు సాగుతోందని, ఈ సమయంలో తాను ఎక్కువగా మాట్లాడడం సమంజసం కాదని ఆయన అన్నారు. జూన్లో మద్యం దుకాణాల వేలాలు జరుగుతాయని, అప్పుడు మద్యం వ్యాపారంతో తన బంధువులకు సంబంధం లేకుండా చూసుకుంటానని ఆయన చెప్పారు. విజయనగరంలోని తన ఇంటి వద్ద తెలుగుదేశం కార్యకర్తలు ధర్నా చేయడం సరి కాదని ఆయన అన్నారు.
More From
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications