ఉప ఫలితాలతో ఢిల్లీకి అర్థం కావాలి: వైయస్ జగన్

రాష్ట్రంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. మూడో పార్టీ గానీ మూడో వ్యక్తి ఉండకూడదని ఆ రెండు పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. రైతుల కోసం తమ శానససభ్యులు రాజీనామాలు చేశారని, ఉప ఎన్నికలు వస్తే మంత్రులు వస్తారు, డబ్బుల మూటలు పంచుతారని తెలిసి కూడా ఎన్నికలకు సిద్ధపడ్డారని ఆయన అన్నారు. రాష్ట్రంలో మూడో పార్టీ ఉండకూడదా అని ఆయన ప్రశ్నించారు. ఖాళీ అయిన 17 స్థానాలకు ఇంచార్జీలను త్వరలో నియమిస్తామని ఆయన చెప్పారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications