రాహుల్గాంధీని తిరస్కరించారు, మా వైఫల్యం: కిషన్రెడ్డి
ఉత్తర ప్రదేశ్లో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్, తనయ ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా ప్రచారం పని చేయలేదన్నారు. కాగా ఉత్తర ప్రదేశ్లో తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని జాతీయ నాయకత్వం ఢిల్లీలో ప్రకటించింది. సమాజ్ వాది లేదా బిఎస్పీతో పొత్తు ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. మాయావతికి ఈ ఎన్నికలు గుణపాఠం అన్నారు. జాతీయస్థాయిలో యుపిఏ ప్రభావం తగ్గుతుందని ఈ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయన్నారు.
Comments
kishan reddy bjp up polls rahul gandhi hyderabad కిషన్ రెడ్డి బిజెపి యుపి ఎన్నికలు రాహుల్ గాంధీ హైదరాబాద్
English summary
BJP state president Kishan Reddy said that people rejected Rahul Gandhi leadership.
Story first published: Tuesday, March 6, 2012, 11:59 [IST]