పార్లమెంట్కే రాని కెసిఆర్కు ఎంపి పదవెందుకు?: నామా

అనంతరం మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడారు. కెసిఆర్ వల్ల తెలంగాణ రాదన్నారు. వ్యాపారం కోసమే ఆయన పార్టీ పెట్టారన్నారు. సకల జనుల సమ్మె తదితర సమయాల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సంప్రతించని టిఆర్ఎస్ ఇప్పుడు ఓట్లు నోట్లు సీట్ల కోసమే ఆయన కాళ్లు పట్టుకుందన్నారు. ఉప ఎన్నికలకు తెలంగాణకు సంబంధం లేదన్నారు. తెరాస నేతలు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే అందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications